వాటంబేడు గ్రామంలో ఘనంగా జనసేనాని జన్మదిన వేడుకలు

వాటంబేడు

       తిరుపతి ( జనస్వరం ) : తిరుపతి జిల్లా తడ మండలం వాటంబేడు గ్రామం లో జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలను తడ మండల జనసేన పార్టీ ఉపాధ్యక్షుడు సిరివేటి రమణ ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా జనసేన కార్యకర్తలు జెండా ఆవిష్కరణ చేసి అనంతరం కేక్ కట్ చేసి అన్నదాన కార్యక్రమం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సూళ్లూరుపేట నియోజకవర్గ జనసేన యువనేత రోసనూరు సోమశేఖర్ పాల్గొన్నారు. పవన్ కళ్యాణ్ 2024 లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కావాలి అంటూ జన సైనికులు నినాదాలు చేశారు.ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు కృపా సాగర్, యల్లంపాటి రిషి, ముని శేఖర్, దశరథ్, రాజేంద్ర, గణపతి, దిలీప్, మురళి కృష్ణా రెడ్డి, వెంకటేశ్వర్లు, ముని కుమార్, బాల రాజు, సుబ్బు, వెంకయ్య, అశోక్, పోలయ్య, సుధీర్ , అజిత్, మహేంద్ర మరియు స్థానిక జనసైనికులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way