పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావాలని ప్రత్యేక పూజలు చేసిన జనసేన నాయకులు మాదాసు మురళీ

పవన్ కళ్యాణ్

        ప్రొద్దుటూరు ( జనస్వరం ) : జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా స్థానిక వెదుర్లబజార్ లోని వరసిద్ధి వినాయక కమిటీ ఏర్పాటు చేసిన వినాయక విగ్రహం వద్ద ప్రొద్దుటూరు జనసేన పార్టీ నాయకులు మాదాసు మురళీ జనసైనికులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మాదాసు మురళీ మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ నిండు నూరేళ్ళు అష్ట ఐశ్వర్య లను అదేవుడు ప్రసాదించాలని కోరుకుంటూ ప్రస్తుత రాష్ట్ర పరిస్థితి దినాదిదిన వ్యవస్థ లో ఉంది అని, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాలనలో అభివృద్ధి చేయవలసింది పోయి తిరోగమనం దారి పట్టింది అని రాష్ట్రం దివాళా తీసే పరిస్థితి ఉందని, ఉపాధ్యాయ మొదలుకొని విద్య, వైద్యం, ఉపాధి, రైతు, మొత్తం అన్ని ఏ శాఖలలో కూడా వారి విధులను సక్రమంగా నిర్వహిస్తుంటే YCP నాయకులు అడ్డుపడి వారు చెప్పినట్లు చేయాలని హూక్కుమ్ జరిచేస్తున్నారని. BC,SC,ST, మైనార్టీ సంక్షేమ అభివృద్ధి కి నిధులు కేటాయించ కుండ నిర్వీర్యం చేస్తున్నారన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి గా పవన్ కళ్యాణ్ అయితేనే రాష్ట్ర అభివృద్ధి చెందుతుంది అన్నారు. అభివృద్ధి చెందాలంటే పవన్ కళ్యాణ్ తోనే సాధ్యం అన్నారు. ఈ కార్యక్రమంలో జనసైనికులు శ్రీహరి, వంశీ, సంతోష్, భార్గవ, శ్రీకర్,హానిస్ లు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way