మదనపల్లి నియోజకవర్గంలో జనసేన అధినేత జన్మదిన వేడుకలు

     మదనపల్లి, (జనస్వరం) : మదనపల్లి కురవంకలో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు ఉమ్మడి చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శి దారం అనిత ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కటింగ్ కార్యక్రమం మదనపల్లి నియోజకవర్గం జనసేన నాయకులు, కార్యకర్తలు ఆధ్వర్యంలో జరిగాయి. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అందరూ కార్యకర్తలుగా ఎదగాలని ప్రతి ఒక్కరు జనసేన కోసం కష్టపడి పని చేసి 2024 లో పవన్ కళ్యాణ్ ని ముఖ్యమంత్రి చేసే విధంగా పనిచేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మదనపల్లి జనసేన నాయకులు దారం హరిప్రసాద్, తులసి శ్రీనివాస్, కృష్ణమూర్తి, సుబ్రహ్మణ్యం, చంద్రకళ, రమణారెడ్డి, అనిల్, పురుషోత్తం, స్వాతి, వెంకటేష్, కేశవ, అంజి, జయచంద్ర, అశ్వత్, రమణ, కృష్ణ, కిరణ్, మనీ, బాబు, తనుజ, జమ, మదనపల్లి జనసేన నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way