కళ్యాణదుర్గం ప్రభుత్వ ఆసుపత్రిలో జనసేనాని జన్మదిన సందర్భంగా గర్భిణీలకు బ్రెడ్డు, ఫ్రూట్స్ పంపిణీ

కళ్యాణదుర్గం

             కళ్యాణదుర్గం ( జనస్వరం ) : కళ్యాణదుర్గం పట్టణం గవర్నమెంట్ హాస్పిటల్ నందు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారి 51 వ జన్మదినం సందర్భంగా కేక్ కటింగ్ చేయడం జరిగింది… కళ్యాణదుర్గం నియోజకవర్గం జనసేన వీర మహిళ షేక్ తార అక్క గారి ఆధ్వర్యంలో పేషెంట్లకు & గర్భిణీలకు బ్రెడ్డు, ఫ్రూట్స్ పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ గారి నుంచి నేర్చుకున్నది సమాజ సేవ, అని తెలియజేయడం జరిగింది. పేషెంట్లు వారి బంధువులు అందరికీ పవన్ కళ్యాణ్ గారు చేస్తున్న ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతు కుటుంబాలకు లక్ష చొప్పున మొత్తం 30 కోట్లు రూపాయలు ఇవ్వడం జరుగుతుంది అని, అలాగే జనవాని కార్యక్రమం నిర్వహించి సామాన్య ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను వారి ద్వారా స్వీకరించి, సంబంధిత అధికారులకు పంపించి వారి సమస్యలు తీర్చే విధంగా జనసేన పార్టీ నేతలు కృషి చేస్తున్నారు అని తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి బాల్యం రాజేష్, కళ్యాణదుర్గం పట్టణ అధ్యక్షులు చలపాది రమేష్, చిరంజీవి యువత అధ్యక్షులు L. రాఘవేంద్ర గుప్తా, కార్యనిర్వహక సభ్యులు ఎర్రి స్వామి, చిత్తప్ప, జాకీర్, శ్రీ హర్ష, ముక్కాన్న, అబ్దుల్, చిరంజీవి, అనిల్, మొదలైన జనసేన పార్టీ కార్యకర్తలు పాల్గొనడం జరిగింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way