ఆచంట నియోజకవర్గంలో జనసేన ఆధ్వర్యంలో పేదలకు భోజనం పార్సిల్స్ పంపిణి

ఆచంట

ఆచంట ( జనస్వరం ) : జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారి 51 వ పుట్టినరోజు వేడుకల్లో ఆచంట నియోజకవర్గం జనసేనపార్టీ ఆధ్వర్యంలో ఐదురోజుల వేడుకల్లో భాగంగా మొదటి రోజు వల్లూరు గ్రామంలో సుమారు 50 మందికి భోజనం పార్సిల్స్ పంపిణి చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేనపార్టీ ఉమ్మడి పగో జిల్లా సెక్రెటరీ చిట్టూరి శ్రీనివాస్ మాట్లాడుతూ 2016 నుండి ఆచంట నియోజకవర్గంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు వేడుకలు ఐదు రోజులు నిర్వహించడం జరుగుతుందని. అందులో భాగంగా ఈ సంవత్సరం జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారి 51వ పుట్టినరోజు వేడుకలు ఆచంట నియోజకవర్గంలో అత్యంత వైభవంగా నిర్వహించడం జరుపుతున్నామని అన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్యతిధిగా విచ్చేసిన ఉమ్మడి పగో జిల్లా జాయింట్ సెక్రెటరీ రావి హరీష్ మాట్లాడుతూ జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారి 51 వ పుట్టినరోజు వేడుకల్లో యువ జనసైనికుడు రుద్ర కాసు మణి తన పుట్టినరోజు వేడుకలు చేసుకుని పేదలకు భోజనం పార్సిల్స్ పంపిణీ చేసిన రుద కాసు మణిని అభినదించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన సీనియర్ నాయుకులు తోట ఆదినారాయణ, వల్లూరు గ్రామం జనసేనపార్టీ అధ్యక్షులు కడిమి ఉమామహేశ్వరస్వామి, వల్లూరు మెగాఫ్యామిలీ అభిమాన నాయుకులు పంపన శ్రీను, జనసేన నాయుకులు ఏడిద తేజా విగ్నేష్, వినోద్, రుద్ర కాసు మణి, ఏడిద బాలు, కడిమి శ్రీను మొదలగువారు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way