రోడ్డు ప్రమాదంలో గాయపడిన బాధితులను పరామర్శించిన ఎచ్చెర్ల జనసేన నాయకురాలు కాంతిశ్రీ

     ఎచ్చెర్ల, (జనస్వరం) : శ్రీకాకుళం జిల్లా, ఎచ్చెర్ల నియోజకవర్గం లావేరు మండలం లోపెంట పంచాయితీ చెందిన k బొడియ్యతో పాటు వాళ్ళ కుటుంబ సభ్యులకు రోడ్డుప్రమాదం జరిగి తీవ్ర గాయాలు అయ్యాయి. ఈ విషయం లోపెంట పంచాయతీ జనసేనపార్టీ నాయకులు దుర్గారెడ్డి, ఎచ్చెర్ల నియోజకవర్గ జనసేన నాయకురాలు కాంతిశ్రీ కి తెలియజేయడం జరిగింది. శ్రీకాకుళం రిమ్స్ హాస్పిటల్ దగ్గరకు వెళ్లి బాధితులను పరామర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మీకు ఎటువంటి కష్టం వచ్చినా మేమున్నామని, జనసేనపార్టీ ఉందని వారికి భరోసా ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో లావేరు మండల నాయకులు బార్నాల దుర్గారావు, కాకర్ల బాబాజీ అలాగే జనసైనికులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way