నిరుపేద అవ్వకు అండగా నిలిచిన రాజోలు జనసైనికులు

   రాజోలు, (జనస్వరం) :  కొన్ని రోజుల క్రితం ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా రాజోలు మండల పరిధిలో గల చింతలపల్లి గ్రామంలో పూరి గుడిసె పాడైపోయింది. నిస్సహాయంగా ఎదురు చూస్తున్న సేనాపతి కావయమ్మ ఇంటి పై కప్పును రాజోలు వైస్ MPP ఇంటిపల్లి ఆనంద రాజు ఆధ్వర్యంలో గణసాల రామరాజు ఆర్థిక సహాయంతో ఇంటి కప్పు పై బరకం కప్పి నిత్యవసర సరుకులు ఇచ్చి ఆ అవ్వకు అండగా నిలిచారు. ఆపన్నులను ఆదుకోవటమే జనసేన పార్టీ ధ్యేయమని వైస్ ఎంపీపీ ఆనందరాజు జనసైనికుల సేవల పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో చింతలపల్లి గ్రామ జన సైనికులు పిప్పల లక్ష్మణరావు, లంకలపల్లి రమేష్, గనశాల బాలాజీ, జనసైనికులు గ్రామస్తులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way