Search
Close this search box.
Search
Close this search box.

ప్రపంచ ప్రకృతి పర్యావరణ పరిరక్షణ దినోత్సవం సందర్భంగా మొక్కలు నాటిన రాజంపేట జనసేన నాయకులు

     రాజంపేట, (జనస్వరం) : ప్రపంచ ప్రకృతి పర్యావరణ పరిరక్షణ దినోత్సవం సందర్భంగా అన్నమయ్యజిల్లా రాజంపేట నియోజకవర్గ పరిధిలోని టి. సుండుపల్లి మండలం కస్తూరిబా గురుకుల బాలికల పాఠశాల నందు మొక్కలును జనసేనపార్టీ ఆధ్వర్యంలో రామశ్రీనివాస్ కస్తూరిబా గురుకుల బాలికల పాఠశాల నందు 20 మొక్కలు, మాధురి స్కూల్ నందు 30 మొక్కలు నాటారు. ఆయన మాట్లాడుతూ ప్రకృతిని ప్రేమించండి పర్యావరణన్ని రక్షించండి అంటూ భావితరాల భవిష్యత్తు కోసం కాపాడుకోవాల్సిన బాధ్యత ఈ సమాజంలో ప్రతి ఒక్కరూ తమ వంతు కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఏ ఓ,మురళీధర్, పాఠశాల హెచ్ ఎం కుసుమా, పిఈటి ఏ రోహిణి, శివకుమారి, మండల ఎఫ్ పి ఓ, సీఈఓ రమణయ్య, ఆర్ వీరణగయ్య, ఆంజనేయులు నాయుడు, పాఠశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

WhatsApp Image 2024-07-01 at 8.37
కందుకూరులో ఘనంగా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం
WhatsApp-Image-2024-06-25-at-4.20
రాచరిక , నియంతృత్వ పోకడల వల్లే వైసీపీ పతనమైంది
IMG-20240416-WA0015
తిరుపతి జనసేన టీడీపీ బీజేపీ నాయకులతో ఎన్నికల సన్నాహక సమావేశం
IMG-20240416-WA0007
ఆటో డ్రైవర్లకు అండగా ఉంటా : ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి బొలిశెట్టి
IMG-20240416-WA0004
నడుకూరు గ్రామంలో వైసిపి నుండి జనసేన పార్టీలోకి భారీగా చేరికలు

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way