బైజూస్ కు ఎంపికైన విద్యార్థికి జనసేనపార్టీ ఆధ్వర్యంలో సన్మాన కార్యక్రమం

బైజూస్

        రాయచోటి ( జనస్వరం ) : రాయచోటి అసెంబ్లీ నియోజకవర్గం జనసేన ఇంచార్జ్ షైక్ హసన్ భాష ఆదేశాలతో పార్టీ కార్యాలయ సెక్రెటరీ షైక్ రియాజ్ నేతృత్వంలో బైజూస్ కు ఎంపికైన విద్యార్థి పగడాల రెడ్డి శేఖర్ ను జనసేనపార్టీ నాయకులు రామ శ్రీనివాసులు సమక్షంలో పి. రెడ్డి శేఖర్ ను పూలమాలతో సత్కరించి, శాలువాతో సన్మానించారు. ఆయన మాట్లాడుతూ రాయచోటి సాయి కళాశాలలో తల్లిదండ్రుల కష్టాన్ని దృష్టిలో పెట్టుకుని ఆనందించే విధంగా ఉన్నత స్థాయికి ఎదగాలని పట్టుదలను గౌరవిస్తూ ఇటువంటి విద్యార్థి స్పూర్తితో మాధ్యమాలను ఆదర్శంగా తీసుకుని ప్రోత్సహిస్తూ విద్యార్థులు అందరూ ఉన్నత చదువులు చుదువుకుని విద్యారంగంలో ప్రతిఒక్కరూ పోటీతత్వంతో ఉన్నత స్థాయి చదువులతో ప్రతి ఒక విద్యార్థినులు, విద్యార్థులు రాణించాలని పేర్కున్నారు. ఈ కార్యక్రమంలో జనసేనపార్టీ నాయకులు రామశ్రీనివాసులు, షైక్ రియాజ్, మైనార్టీ నాయకులు మౌలానా రసిద్ అహ్మద్, మదన్ కుమార్ జనసైనికులు, ఖాసిమ్, సబీర్, నిజాం, అఫ్సర్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way