బుక్కూరు, కురుంపేట గ్రామాల జనసైనికులతో ఆత్మీయ సమావేశం

ఆత్మీయ సమావేశం

                 పాలకొండ ( జనస్వరం ) : పాలకొండ నియోజకవర్గంలో  బుక్కూరు, కురుంపేట గ్రామాల జన సైనికులతో  జనసేన పార్టీ నాయకులు గర్భాన సత్తిబాబు ఆధ్వర్యంలో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గర్భాన సత్తిబాబు జనసైనికులతో గ్రామస్థాయిలో పార్టీ బలోపేతానికి కృషి చేయాలని కోరారు. అలాగే గ్రామాల్లో వ్యవహరించాల్సిన తీరును ఆయన వివరించారు. మరియు గ్రామాల్లో పార్టీ యొక్క మేనిఫెస్టో, మరియు పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని సూచించారు. అందుకు త్వరలోనే మండలాల వారిగా గ్రామ పర్యటనకు శ్రీకారం చుడతామని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో పాలకొండ, వీరఘట్టం మండల జనసేన నాయకులు గొర్ల మన్మదరావు, సతివాడ వెంకటరమణ, వండాన సాయి కిరణ్, గర్భాపు నరేంద్ర, జనసైనుకులు అచ్యుతరావు, భాను ప్రసాద్, గోబిల విశ్వేశ్వరరావు, గుణశేఖర్, ధనంజయ్, కృష్ణ, గణేష్, రామూజి రావు, జనసైనికులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way