Search
Close this search box.
Search
Close this search box.

మన రోడ్డు – మన హక్కు నినాదంతో జనసైనికులు వినూత్న నిరసన

     పెనుగొండ, (జనస్వరం) : పశ్చిమగోదావరి జిల్లా, పెనుగొండ మండలం రామన్నపాలెంలో ఎంపీటీసీ మోఖమాట్ల కృష్ణ కాంత్ ఆధ్వర్యంలో మన రోడ్డు – మన హక్కు నినాదంతో జనసైనికులు వినూత్న నిరసన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బురద నీటితో నిండిన రోడ్డు గుంతలలో వరి నాట్లు వేసి, పడవలును జనసైనికులు వదిలి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సరైన రోడ్డులు లేక ప్రజలు తీవ్ర  ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. అలాగే ప్రభుత్వం  ఇచ్చిన హామీలను నెరవేర్చి, తక్షణమే రోడ్డు నిర్మాణం చేపట్టాలని జనసేనపార్టీ తరుపున డిమాండ్ చేసారు. ఈ కార్యక్రమంలో పెనుగొండ మండల జనసేన అధ్యక్షులు కంబాల బాబులు, గ్రామ అధ్యక్షులు గండ్రోతు సురేష్, జన సైనికులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

WhatsApp Image 2024-07-01 at 8.37
కందుకూరులో ఘనంగా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం
WhatsApp-Image-2024-06-25-at-4.20
రాచరిక , నియంతృత్వ పోకడల వల్లే వైసీపీ పతనమైంది
IMG-20240416-WA0015
తిరుపతి జనసేన టీడీపీ బీజేపీ నాయకులతో ఎన్నికల సన్నాహక సమావేశం
IMG-20240416-WA0007
ఆటో డ్రైవర్లకు అండగా ఉంటా : ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి బొలిశెట్టి
IMG-20240416-WA0004
నడుకూరు గ్రామంలో వైసిపి నుండి జనసేన పార్టీలోకి భారీగా చేరికలు

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way