Search
Close this search box.
Search
Close this search box.

మహిళలు ఉచిత శిక్షణా తరగతులను సద్వినియోగం చేసుకోండి : జనసేన నాయకురాలు పెండ్యాల శ్రీలత

     అనంతపురం, (జనస్వరం) : జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్  నాదెండ్ల మనోహర్ సూచనల మేరకు రాయలసీమ మహిళా విభాగం ప్రాంతీయ కమిటీ సభ్యురాలు పెండ్యాల శ్రీలత  ఆధ్వర్యంలో మహిళా సాధికారతవారి ఆర్థికాభివృద్ధి, స్వయం ఉపాధి ఆర్థిక చేయూతను అందించాలనే ఉద్దేశంతో జనసేన పార్టీ మహిళా కార్యాలయం అనంతపురం నందు మహిళలకు ఉచిత టైలరింగ్ శిక్షణ, ఎంబ్రాయిడరీ వర్క్, మగ్గం వర్క్, డిజైన్ పెయింటింగ్ వర్క్ వంటి శిక్షణ తరగతులు 13-07-2022 వ తేది బుధవారం నుంచి ప్రారంభించడం జరుగుతుంది. కావున ఆసక్తి ఉన్న మహిళలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుచున్నాము. శిక్షణ పొందాలనుకునే మహిళలు ఈ క్రింది ఫోన్ నెంబర్ ను  ఫోన్:9988639999 సంప్రదించి మీ వివరాలు నమోదు చేసుకోవాల్సిందిగా కోరుచున్నామని శ్రీలత తెలిపారు. అలాగే శిక్షణా తరగతులు: ఉదయం : 10:00 గంటల నుంచి మధ్యాహ్నం 2:00 గంటల వరకు, ఆదివారం సెలవు ఉంటుందని పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

WhatsApp Image 2024-07-01 at 8.37
కందుకూరులో ఘనంగా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం
WhatsApp-Image-2024-06-25-at-4.20
రాచరిక , నియంతృత్వ పోకడల వల్లే వైసీపీ పతనమైంది
IMG-20240416-WA0015
తిరుపతి జనసేన టీడీపీ బీజేపీ నాయకులతో ఎన్నికల సన్నాహక సమావేశం
IMG-20240416-WA0007
ఆటో డ్రైవర్లకు అండగా ఉంటా : ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి బొలిశెట్టి
IMG-20240416-WA0004
నడుకూరు గ్రామంలో వైసిపి నుండి జనసేన పార్టీలోకి భారీగా చేరికలు

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way