Search
Close this search box.
Search
Close this search box.

కేతనకొండ గ్రామంలో ఇంటింటికి జనసేన ప్రచారం

     కేతనకొండ, (జనస్వరం) : ఇబ్రహీంపట్నం కేతనకొండ గ్రామంలో మైలవరం నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్, జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి అక్కల రామ్మోహన్ గాంధీ జనసేన ఇంటింటికి జనసేన కార్యక్రమం మొదలుపెట్టారు. ప్రతి ఇంటికి వెళ్లి ప్రజా సమస్యలు తెలుసుకున్నారు. ప్రతి వీధిలో అక్కల గాంధీకి అశేష ప్రజానీకంతో ఘనస్వాగతం లభించింది. జనసేన అధికారంలోకి వస్తే పేదవారికి జనసేన అందించబోయే పథకాల గురించి వివరించారు. అనంతరం జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ ఇబ్రహీంపట్నం మండల అధ్యక్షుడు పోలిశెట్టి తేజ, జనసేన పార్టీ నాయకులు నాగబాబు, హనుమంతరావు, వెంకటస్వామి, అశోక్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

WhatsApp Image 2024-07-01 at 8.37
కందుకూరులో ఘనంగా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం
WhatsApp-Image-2024-06-25-at-4.20
రాచరిక , నియంతృత్వ పోకడల వల్లే వైసీపీ పతనమైంది
IMG-20240416-WA0015
తిరుపతి జనసేన టీడీపీ బీజేపీ నాయకులతో ఎన్నికల సన్నాహక సమావేశం
IMG-20240416-WA0007
ఆటో డ్రైవర్లకు అండగా ఉంటా : ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి బొలిశెట్టి
IMG-20240416-WA0004
నడుకూరు గ్రామంలో వైసిపి నుండి జనసేన పార్టీలోకి భారీగా చేరికలు

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way