Search
Close this search box.
Search
Close this search box.

మతకామూడి గ్రామంలో మన ఇల్లు – మన జనసేన కార్యక్రమం

మతకామూడి

          సూళ్లూరుపేట ( జనస్వరం ) :  సూళ్లూరుపేట మండలం మతకామూడి పంచాయతీలో జనసేన యువనేత రోసనూరు సోమశేఖర్ ఆధ్వర్యంలో మన ఇల్లు – మన జనసేన కార్యక్రమం మొదలుపెట్టారు. ఆయన మాట్లాడుతూ ప్రతి కుటుంబాన్ని కలుస్తూ పాలనలో మార్పు రావాలని కోరుతున్నానని అన్నారు. జనసేన పార్టీకి ఓట్లు వేసి జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారిని 2024 లో ముఖ్యమంత్రిని చేయవలసిందిగా గ్రామ ప్రజలను కోరడం జరిగిందని అన్నారు. పవన్ కళ్యాణ్ గారి ఆశయాలను, జనసేనపార్టీ సిద్దాంతాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో మురళి కృష్ణా రెడ్డి,  జనసైనికులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

WhatsApp Image 2024-07-01 at 8.37
కందుకూరులో ఘనంగా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం
WhatsApp-Image-2024-06-25-at-4.20
రాచరిక , నియంతృత్వ పోకడల వల్లే వైసీపీ పతనమైంది
IMG-20240416-WA0015
తిరుపతి జనసేన టీడీపీ బీజేపీ నాయకులతో ఎన్నికల సన్నాహక సమావేశం
IMG-20240416-WA0007
ఆటో డ్రైవర్లకు అండగా ఉంటా : ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి బొలిశెట్టి
IMG-20240416-WA0004
నడుకూరు గ్రామంలో వైసిపి నుండి జనసేన పార్టీలోకి భారీగా చేరికలు

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way