ఒంటరి వృద్దులకు నిత్యావసర సరుకులు అందించిన జనసేన నాయకులు

జనసేన

        విజయనగరం ( జనస్వరం ) : శృంగవరపుకోట నియోజకవర్గంలో జనసేన పార్టీ యువనాయకుడు పెదిరెడ్ల రాజశేఖర్ నిరుపేద ఒంటరి వృద్దులకు నిత్యావసరకులు ఫర్ ధ పీపుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అందించడం జరిగింది. పెదిరెడ్ల రాజశేఖర్ మాట్లాడుతూ ఇలాంటి నిరుపేద ఒంటరి వృద్దులకు సహాయం అందించడం చాలా సంతృప్తి కలిగిస్తుందని, ఇలాంటి వృద్దులకు చాలామంది దాతలు ముందుకు వచ్చి ఈ ట్రస్ట్ ద్వారా మరెన్నో కార్యక్రమాలు చేసి ఓల్డేజ్ హోమ్ స్థాపించేందుకు సహాయ సహకారాలు అందించాలని అన్నారు. తనవంతు తోచినంత లో ఈ ట్రస్ట్ ద్వారా ఒంటరి వృద్దులకు నిత్యం సహాయం చేస్తానని హామీ ఇచ్చారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way