జనసైనికులకు ఎప్పుడు ఏ కష్టం వచ్చిన జనసేన పార్టీ అండగా నిలుస్తుంది – జనసేన పీఏసీ సభ్యులు పంతం నానాజీ

    కాకినాడ, (జనస్వరం) : కరప మండలం పెదకొత్తూరు గ్రామంలో గత సంవత్సరం జరిగిన జాతరలో వైసీపీ నాయకులు కక్షతో స్థానిక జనసైనికులపై అక్రమ కేసులు బనాయించగా కోర్టు వారి కేసుని కొట్టివేసిన కారణంగా, జనసైనికుల తండ్రులు, జనసేన పార్టీ పెద్దలు కలిసి  కాకినాడలో జనసేన పార్టీ PAC సభ్యులు, కాకినాడ రూరల్ ఇంచార్జ్ పంతం నానాజీకి కృతజ్ఞతలు తెలియచేసారు. ఆనాడు జనసైనికులకు, వారి కుటుంబ సభ్యులకు అండగా నిలబడి, దైర్యం చెప్పినందులకు ధన్యవాదములు తెలియచేసిన జనసైనికులు. వారందరికీ నానాజీ అభినందనలు తెలుపుతూ, జనసైనికులకు ఎప్పుడు ఏ కష్టం వచ్చిన జనసేన పార్టీ అండగా నిలుస్తుంది అని చెప్పడం జరిగింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way