9 టేకు చెట్లు మాయం… బాధ్యులపై చర్యలు తీసుకోండి : MPTC అనురాధ డిమాండ్

MPTC అనురాధ

        రాయవరం : రాయవరం మండలం చెల్లూరు గ్రామ శివారులో 9 టేకు చెట్లు మాయం అయ్యాయని  MPTC అనురాధ ఆమె స్వగృహంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ వివరించారు. ప్రభుత్వ అధికారుల పర్యవేక్షణ లోపం వల్ల అక్రమార్కులు రెచ్చిపోతున్నారని ఆరోపించారు. చెల్లూరు గ్రామ శివారు లో సర్వే నెంబర్ 176 లో ఉన్న సుమారు 5 లక్షల రూపాయలు విలువచేసే 9 టేకు చెట్లను గుర్తుతెలియని వ్యక్తులు గ్రామ పంచాయితీ అధికారుల అనుమతి లేకుండా నరికివేశారన్నారు. దీనిపై చర్యలు కోరుతూ పిర్యాదు అధికారులకు చేశామని పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way