జనసైనికుడి కుటుంబాన్ని పరామర్శించిన జనసైనికులు

జనసైనికులు

              పాయకరావుపేట (జనస్వరం) : ఎస్. రాయవరం మండలం, భీమవరం గ్రామ జన సైనికుడు మడగల అప్పలరాజు కుమారుడు మడగల ప్రసాద్ శనివారం యాక్సిడెంట్ అవడంతో తనకి కాలు విరగడం జరిగింది. తన తల్లికి నడుం సంబంధించి దెబ్బలు తగిలాయి. ఈ  విషయం తెలుసుకొన్న జనసేన పార్టీ సీనియర్ నాయకులు జి సి ఆర్ ఫౌండేషన్ అధినేత గెడ్డం బుజ్జి వెంటనే వెళ్లి వాళ్ల పరిస్థితి ఏంటో తెలుసుకుని రమ్మని జనసేన నాయకులని పంపడం జరిగింది. ఎస్. రాయవరం మండలం జనసైనికులుకు ఎల్.వి.ప్రసాద్, కొప్పిశెట్టి శంకర్రావు, దొరబాబు, కొప్పిశెట్టి పండు, వైజాగ్ కిమ్స్ హాస్పటల్ కి వెళ్లి వాళ్లకు ధైర్యం చెప్పి మీకు జనసేన తరపున సహాయ సహకారాలు అందిస్తామని ధైర్యం చెప్పారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way