రామచంద్రపురం, (జనస్వరం) : రామచంద్రపురం నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్ పోలిశెట్టి చంద్రశేఖర్ ఆదేశాల మేరకు కాజులూరు మండలం పెదలంక గ్రామంలోని గ్రామ స్థాయి కమిటీలు ఏర్పాటు చేయుటకు కాజులూరు మండల అధ్యక్షులు బొండా వెంకన్న ఆధ్వర్యంలో జనసేన నాయకులు, జనసైనికులు ఆ గ్రామ పెద్దలతో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు లకాని క్రిష్ణ చైతన్య, బొండా వెంకట నరసింహ నాయుడు తదితర పెదలంక గ్రామం జనసేన నాయకులు జనసైనికులు పాల్గొనడం జరిగింది..