శృంగవరపు కోట మండలంలో జనసేనపార్టీలోకి పలువురు చేరిక

     శృంగవరపు కోట, (జనస్వరం) : విజయనగరం జిల్లా శృంగవరపు కోట (యస్.కోట) నియోజకవర్గం నాయకులు వబ్బిన సత్యనారాయణ ఆధ్వర్యంలో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆశయాలు, సిద్ధాంతాల పట్ల ఆకర్షితులైన శృంగవరపుకోట మండలం YSRCP మహిళా నాయకురాలు పిల్లా శిరీష, TDP నుండి శివరామరాజు పేట సర్పంచ్ యస్.కోట కోపరేటివ్ సొసైటీ బ్యాంక్ ప్రెసిడెంట్ కొట్యాడ రామకోటి 10 పంచాయితీల అధికార పార్టీ ముఖ్య నాయకులను జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, విజయనగరం ఇంచార్జి పాలవలస యశస్వి యస్.కోట జనసేన పార్టీ కార్యాలయంలో జనసేన కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way