ముఖ్యమంత్రి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన రైల్వేకోడూరు జనసేన నాయకులు

     రైల్వేకోడూరు, (జనస్వరం) : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి మీరు ఒక్కసారి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ని దత్తపుత్రుడు అంటే మేము వందసార్లు మీరు ఎలాంటి పుత్రులో చెబుతాము ముఖ్యమంత్రి. జైలు పుత్రుడు, సిబిఐ పుత్రుడు, కటకటాలపుత్రుడు, అవినీతి పుత్రుడు, అప్పుల పుత్రుడు, దోపిడీ పుత్రుడు, పబ్జీ పుత్రుడు ఇలా మీప్రస్థానాన్ని ప్రజలకు తెలియజేస్తాం. శివ శివాని స్కూల్ నుంచి, 200 గదుల బెంగుళూరు పాలస్ వరకు ప్రతి కథ బుర్ర కథలా ప్రజలకు తెలియజేస్తాం. మీరు ముఖ్యమంత్రి స్థానంలో ఉండి ఇంతటి, ఇంతటి అభివృద్ధి అంటే ఎంతటి అని ప్రశ్నిస్తే ఎదురుదాడి చేసి వ్యక్తిగతంగా, వెటకారంగా జవాబు చెబితే అంతకు రెండింతలు బదులు ఇస్తాము. ప్రజలు తిడతారు సంయమనం పాటించండి అని మీరు మీ mla లకు చెబుతున్నారంటే మీ పరిపాలన మీకు అద్దంలో కనపడలేదా? మీరు ఏక్ నెంబర్ ఐతే మీ మంత్రులు దస్ నంబర్ లా ఉన్నారు. రాష్ట్రాన్ని అన్ని విధాలా దివాలా తీయించిన మీకు దివాల పుత్రుడు అని కూడా బిరుదుయివ్వాలి. ఇప్పటికైనా సొల్లుకబుర్లు, సోదిమాటలు మాని ప్రజల అభివృద్ది మీద దృష్టి పెట్టండి. ఈ పత్రికా సమావేశంలో రాష్ట్ర కార్యదర్శి తాతంశెట్టి నాగేంద్ర, పగడాల వెంకటేష్, వరికూటి నాగరాజా, పగడాల చంద్రశేఖర్, దాసరి వేరేంద్ర, కొక్కంటి మహేష్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way