ఆలయ నిర్మాణానికి లక్ష రూపాయలు విరాళం అందజేసిన ప్రకాశం జిల్లా జనసేన పార్టీ లీగల్ సెల్ కార్యదర్శి వరికూటి నాగరాజు

   దర్శి, (జనస్వరం) : దర్శి నియోజకవర్గంలోని వెంకటాచలంపల్లి గ్రామం సమీపంలో చందలూరు కొండమీద నిర్మిస్తున్నటువంటి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి గుడి నిర్మాణానికి గాను ప్రకాశం జిల్లా జనసేన పార్టీ లీగల్ సెల్ కార్యదర్శి, ప్రముఖ న్యాయవాది వరికూటి నాగరాజు 1,00,000/- విరాళాన్ని ప్రకటించి, వెనువెంటనే 25,000/- రూపాయలను గుడి నిర్మాణ కార్యనిర్వాహకులు సత్యంకి అందజేయడం జరిగినది. ఈ కార్యక్రమంలో వరికూటి వెంకటేశ్వర్లు, రిటైర్డ్ డిప్యూటీ డి.ఈ.ఓ బద్దుల లక్ష్మయ్య, గడ్డిపాటి వేణుగోపాల్, పాలడుగు నాగేశ్వరరావు, షేక్. ఇర్షాద్, జడల వెంకటేశ్వర్లు, ఓబులాపురం కొండా, నీలిశెట్టి ప్రభు, పుప్పాల నరేంద్ర, పుప్పాల వెంకట రామయ్య, మారెడ్డి పవన్, శివ పాల్గొనడం జరిగినది. గుడి నిర్మాణానికి వారి వంతుగా విరాళాన్ని అందించినటువంటి వరికూటి నాగరాజుకి గుడి నిర్మాణ కార్య నిర్వాహకులు కృతజ్ఞతలు తెలపడం జరిగినది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way