సూళ్ళూరుపేటలో పెంచిన విద్యుత్ చార్జీలపై నిరసన వ్యక్తం

సూళ్ళూరుపేట

      నెల్లూరు ( జనస్వరం ) : రాష్ట్రంలో వైసీపీ  ప్రభుత్వం ప్రజలపై భారాలు మోపేలా వ్యవహరిస్తున్న తీరును ఎండగడుతూ జనసేనాని పవన్ కళ్యాణ్ గారి పిలుపు సూళ్లూరుపేట మండల ఉపాధ్యక్షుడు వల్లూరు కిరణ్  ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేయడం జరిగింది. వల్లూరు కిరణ్ కిరణ్ మాట్లాడుతూ పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగాయని దానికి తోడు పెంచిన విద్యుత్ చార్జీలు నడ్డి విరిచే లోపు ఎడతెరిపి లేని విద్యుత్ కోతలతో ప్రజలను తీవ్రంగా ఇబ్బంది పెట్టడం సరికాదని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శ తీపలపూడి రమణ, జనసైనికులు సుబ్బరాజు, మురళి, జయ, విజయ్ ప్రశాంత్, సునీల్, కిరణ్, సురేంద్రబాబు తదితరులు పాల్గొన్నారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way