త్రాగునీరు వెంటనే విడుదల చేయాలని రాజాం నియోజకవర్గ జనసేన నాయకులు డిమాండ్

     రాజాం, (జనస్వరం) : శ్రీకాకుళం జిల్లా, రాజాం నియోజకవర్గం, రేగిడి ఆమదాలవలస, రాజాం మండలంలో గత 3 రోజులుగా త్రాగునీటి సరఫరా నిలిపివేయడం జరిగింది. ఈ సమస్యకు పరిష్కారం దిశగా రాజాం జనసేన నాయకులు ఎన్ని రాజు, జనసైనికులతో కలిసి సంబంధిత బొడ్డవలస పంప్ హౌస్ ను సందర్శించడం జరిగింది. అనంతరం రేగిడి ఆమదాలవలస మండలంలో అధికారులకు సమస్యను వివరించారు. సమస్య పరిష్కారం దిశగా కార్యాచరణ చేయవలసినదిగా ఎంపిడిఓ కార్యాలయం వెళ్లి తెలియచేయడం జరిగింది. సమ్మెకు కారణమైన పంపుసెట్ కార్మికులకు రావలసిన 14 నెలల వేతనాలను వెంటనే చెల్లించి, వెంటనే త్రాగు నీరు విడుదల చేయవలసినదిగా జనసేన పార్టీ తరుపున కోరడం జరిగింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way