సిద్ధవటంను కడప జిల్లాలో కలిపిన ప్రభుత్వానికి జనసేన నాయకుల కృతజ్ఞతలు

సిద్ధవటం

           రాజంపేట, (జనస్వరం) : జిల్లాల విభజన వల్ల రాజంపేటను కాకుండా రాయచోటిని జిల్లా చేయడం వల్ల సిధ్ధవటం ప్రజలు చాలా నష్టపోతారని, కడపకు 20 కిలోమీటర్లు దూరమని, రాయచోటి 70 కిలోమీటర్లు అని సిధ్ధవటంను కడపలోనే కలపాలని సిధ్ధవటం మండలంలోని జనసేన నాయకులు, కార్యకర్తలు ధర్నాలు, ర్యాలీలు, సంతకాల సేకరణ, కలెక్టర్ కి వినతి పత్రం అందజేశారు. ఈ విషయాన్ని పరిగణలోకి తీసుకున్న ప్రభుత్వం జనసేన నాయకులు, కార్యకర్తలు పోరాటాల ఫలితంగా సిధ్ధవటంను కడపజిల్లాలో కలుపుతూ నోటిఫికేషన్ ఇచ్చిన ప్రభుత్వంకు ప్రత్యేక కృతజ్ణతలు తేలియజేస్తు ఈ విజయం జనసేన పార్టీ విజయమని సిధ్ధవటం మండల నాయకులు కొట్టే.వెంకట రాజేష్ మీడియాతో మాట్లాడుతూ సిధ్ధవటం మండల ప్రజలు సంతోషం వ్యక్తపరుస్తూ జనసేన పోరాటాలను అభినందించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way