పాలకొండ నియోజకవర్గంలో జనసేనపార్టీ క్రియాశీలక సభ్యత్వంపై అవగాహన కార్యక్రమం

    పాలకొండ, (జనస్వరం) : పాలకొండ నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు గర్భాన సత్తిబాబు “యరకరాయపురం” గ్రామల్లో ఇటుక పని చేసుకుంటున్న కుమ్మరి వృత్తి వాళ్లకు జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వం మీద అవగాహన కల్పించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల ప్రజల సంక్షేమం, ఆంధ్రరాష్ట్ర అభివృద్ధి కోసం పవన్ కళ్యాణ్ గారు నిరంతరం తపిస్తూ పార్టీలో సభ్యుల క్షేమం కోసం పెద్ద మనసుతో ఈ క్రియాశీలక సభ్యత్వ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని అన్నారు. అలాగే గ్రామ స్థాయిలో పార్టీ బలోపేతానికి కృషి చేస్తూ, జనసేన పార్టీ వైపు మొగ్గు చూపుతున్నా ప్రజలకు క్రియాశీలక సభ్యులు భరోసా ఇవ్వాల్సిన అవసరం ఉందని తెలియచేసారు. ఈ కార్యక్రమంలో జనసైనికులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way