రేగులపాడు గ్రామంలో పర్యటించిన టెక్కలి జనసేనపార్టీ ఇంఛార్జ్ కణితి కిరణ్

     టెక్కలి, (జనస్వరం) : జనసేనపార్టీ బలోపేతంలో భాగంగా జనసేన టెక్కలి ఇంచార్జ్ కణితి కిరణ్ కోట బొమ్మాలి మండలం రేగులపాడు గ్రామంలో పర్యటించడం జరిగింది. ఈ సందర్భంగా స్థానిక ప్రజలను కలుసుకొని జనసేన సిద్ధాంతాలను తెలియజేస్తూ, పవన్ కళ్యాణ్ గారి ఆశయాలను వివరిస్తూ గ్రామం అంతా పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలు తమ గ్రామ ప్రధాన సమస్యలైన త్రాగునీరు, పారిశుద్ధ్య సమస్యలను కిరణ్ దృష్టికి తీసుకువెళ్లారు. తన దృష్టికి తీసుకువచ్చిన సమస్యలపై ఉన్నతాధికారులకు వివరించి సమష్య పరిష్కారానికి తనవంతు కృషి చేస్తానని తెలిపారు. ఈ పర్యటనలో కోటబొమ్మాలి మండల నాయకులు పల్లి కోటి, ఇలపండరమేష్, సుధీర్, శ్రీను ఎంపీటీసీ సభ్యులు, గ్రామ జనసైనికులు రాము తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way