కళ్యాణదుర్గం నియోజకవర్గంలో పర్యటించిన జిల్లా అధ్యక్షులు శ్రీ టి.సి వరుణ్

     కళ్యాణదుర్గం, (జనస్వరం) : అనంతపురం జిల్లా జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఈ రోజు కళ్యాణదుర్గం నియోజకవర్గంలో ఆత్మీయ సమావేశం నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా క్రియా శీలక సభ్యత్వము, మార్చ్ 14వ తేదీన జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ సభ గురించి జిల్లా అధ్యక్షులు శ్రీ TC.వరుణ్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు శ్రీ చిలకం మధుసూదన్ రెడ్డి గారు దిశ నిర్దేశం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు అంకె ఈశ్వరయ్య, ప్రధానకార్యదర్శిలు నాగేంద్ర, పత్తి చంద్రశేఖర్, జిల్లా కార్యదర్శులు కిరణ్, లక్ష్మీ నరసయ్య, సంయుక్త కార్యదర్శి రాజేష్, నియోజకవర్గ కంబదూర్ మండల అధ్యక్షులు చంద్రమౌళి, కుందుర్పి మండల అధ్యక్షులు జయకృష్ణ, బ్రమ్మ సముద్రం మండల అధ్యక్షులు ఆంజనేయులు, కళ్యాణదుర్గం మండల అధ్యక్షులు షేక్ మొహిద్దీన్, శెట్టురు మండల అధ్యక్షులు లేపాక్షి ఈరన్న,  మండల కమిటీల సభ్యులు, జనసైనికులు, వీరమహిళలు షేక్ తార, త్రివేణి, మమత, తదితరులు పెద్ద ఎత్తున్న పాల్గొనడం జరిగింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way