అవనిగడ్డ, (జనస్వరం) : కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గం, చల్లపల్లి మండలం మహాశివరాత్రి సందర్భంగా చల్లపల్లి నుండి పెదకళ్ళేపల్లి వెళ్ళు భక్తులకు దాహార్తిని తీర్చడం కోసం చల్లపల్లి, పెదకళ్ళేపల్లిలో జనసేన పార్టీ తరుఫున జనసైనికులు మజ్జిగ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చల్లపల్లి మండల అధ్యక్షులు చోడగం విమల్ కృష్ణా, పసుపులేటి రవికుమార్, అంకాని మహేంద్ర, తోట మురళి కృష్ణ, బొందలపాటి వీరబాబు, బొందలపాటి ప్రసాద్, జనసేన వీరమహిలు,పెదకళ్ళేపల్లి జనసైనికులు పాల్గొన్నారు.
