మండపేట నియోజకవర్గాన్ని రాజమహేంద్రవరంలోనే విలీనం చేయాలి : దాలిపర్తి శ్రీనివాసు

మండపేట

                రాజమండ్రి ( జనస్వరం ) : మండపేట నియోజకవర్గాన్ని రాజమహేంద్రవరం జిల్లాలోనే విలీనం చేయాలని రాయవరం మండలం JAC కమిటీ ఆధ్వర్యంలో రాయవరం మండల కార్యాలయం ఎదురుగా నిరాహార దీక్షలు చేపట్టారు. జనసేన పార్టీ తూర్పు గోదవరి జిల్లా సంయుక్త కార్యదర్శి దాలిపర్తి శ్రీనివాసు దీక్ష శిబిరాన్ని సందర్శించి పూర్తి మద్దతు గా ఉంటామని స్పష్టం చేశారు. చెల్లూరు జనసేన పార్టీ తరుపున వల్లూరి సత్య ప్రసాద్, గొల్లపల్లి వెంకటరమణ, తలాటం వెంకటేష్ తదితరులు పాల్గొని దీక్షకు సంఘీభావం తెలియజేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way