ఛలో నరసాపురం గోడపత్రికలను ఆవిష్కరించిన విశాఖ పశ్చిమ నియోజకవర్గ జనసేన నాయకులు

  విశాఖపట్నం, (జనస్వరం) : విశాఖ పశ్చిమ నియోజకవర్గం ముప్పిన ధర్మేంద్ర గారి ఆధ్వర్యంలో శ్రీహరిపురం మార్కెట్ లో ఉన్న చేపలు అమ్ముతూ జీవనోపాధి సాగిస్తున్న వారితో జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఈ నెల 20 వ తేదిన చేపట్టే ఛలో నరసాపురం మత్స్యకార అభ్యున్నత సభ కి సంబంధించి గోడ పత్రికలను విడుదల చెయ్యడం జరిగింది. ఈ కార్యక్రమంలో పశ్చిమ నియోజకవర్గ నాయకులు పీలా రామకృష్ణ, జనసేన శ్రేణులు శ్రీకాంత్, శివ, నగేష్, తులసి, లక్ష్మణ్, రాజేష్, వినయ్, సాయి నాయుడు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way