జనసేనపార్టీ పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ గారి సమక్షంలో పార్టీలోకి చేరిన యువకులు

    తూర్పుగోదావరి, (జనస్వరం) : జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు సంకల్పించిన మత్యకార కుటుంబాల సమస్యలు తెలుసుకునేందుకు అయిన పర్యటనలో భాగంగా జనసేనపార్టీ PAC చైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారు సమక్షంలో, PAC సభ్యులు పంతం నానాజీ గారి ఆధ్వర్యంలో కాకినాడ రూరల్, ఇంద్రపాలెం,పెదపూడి గ్రామాల్లో పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలు, ఆశయాలు నచ్చి అనేక మంది యువత ఆకర్షితులై పార్టీలో చేరడం జరిగింది. వారందరికీ  మనోహర్ గారు పార్టీ కండువాలు కప్పి స్వాగతించారు. ఈ సందర్భంగా నాదెండ్ల మనోహర్ గారు మాట్లాడుతూ  జనసైనికులుకి దిశ నిర్దేశం, పార్టీ విధి విధానాలు వివరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో గవర శ్రీ రాములు, దొడ్డిపట్ల అప్పారావు, సూతి శ్రీనివాసరావు, సిహెచ్.అనిల్ కుమార్, P. నగేష్, S.శ్రీను, బి.వీరబాబు, M. వాసు, S.సతీష్, CH.విక్రమ్ కుమార్, CH.వీరబాబు, జనసేన పార్టీ వివిధ నియోజకవర్గ నాయకులు, జనసేన పార్టీ వీరమహిళలు, జనసైనికులు. తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way