మడకశిర నియోజకవర్గ ప్రజలందరికీ సుదీర్ఘ వాతావరణంలో మెలగాలి : జనసేన నాయకులు

  మడకశిర, (జనస్వరం) : మడకశిర నియోజవర్గ జనసేన పార్టీ తరుపున ఈరోజు మీడియా సమావేశం ఏర్పాటు చెయ్యడం జరిగింది. గత కొద్ది రోజులుగా కులాల, మతాల మధ్య చిచ్చు పెట్టె విధాంగ అధికార పార్టీ నాయకులకు, ప్రతిపక్ష నాయకులకు వ్యవహరించారు. ఇంతటితో స్వస్తి పలకాలని వ్యక్తిగత దూషణలకు తావు లేకుండా వ్యవహరించాలని మడకశిర నియోజకవర్గం జనసేన పార్టీ తరుపున తెలియచేస్తున్నాము. కేవలం ప్రాంతీయ అభివృద్ది కొసమే అన్నీ పార్టీలా వారు పాటు పడాలని జనసేన పార్టీ తరుపున విన్నవించుకుంటున్నామని అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way