మదనపల్లెను జిల్లా కేంద్రంగా చేయాలని JAC ఆధ్వర్యంలో నిరసన

  మదనపల్లె, (జనస్వరం) : మదనపల్లెను జిల్లా కేంద్రంగా చేయాలని డిమాండ్ చేస్తూ మదనపల్లె జిల్లా సాధన JAC ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. మదనపల్లి బెంగళూరు బస్టాండ్ నుండి మదనపల్లి మున్సిపాలిటీ, సబ్ కలెక్టర్ కార్యాలయం దాకా 130 అడుగుల పొడవు గల బ్యానర్ తో ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జనసేన చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శి దారం అనిత, మదనపల్లి జనసేన నాయకులు శేఖర్, శ్రీనివాసులు, సుబ్రహ్మణ్యం, క్రిష్ణ మూర్తి, భాగ్యరాజారెడ్డి, అంజలి, శంకర అఖిలపక్ష పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way