మదనపల్లె నియోజకవర్గాన్ని జిల్లాగా ప్రకటించాలి : జనసేన నాయకురాలు దారం అనిత

    మదనపల్లె, (జనస్వరం) : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న కొత్త జిల్లాలలో భాగంగా చిత్తూరు జిల్లాలో మదనపల్లి జిల్లా సాధన సమితి ఆధ్వర్యంలో మదనపల్లి నియోజకవర్గమును జిల్లాగా ప్రకటించాలని మదనపల్లి JAC సమావేశం మదనపల్లి బిటి కళాశాలలో శ్రీ రవీంద్రనాథ్ టాగూర్ విగ్రహానికి పూలమాల వేసి ప్రారంభించడమైనది. ఈ కార్యక్రమానికి జనసేన చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శి దారం అనిత గారు జనసేన తరపున పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మదనపల్లె నియోజకవర్గాన్ని జిల్లాగా ప్రకటించాలని ఈ ప్రభుత్వాన్ని జనసేనపార్టీ తరుపున కోరుతున్నామని తెలియజేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way