విద్యాసంస్థలకు సెలవులు ఇవ్వాలని చిత్తూరు జిల్లా సబ్ కలెక్టర్ కి వినతిపత్రం ఇచ్చిన జనసేన నాయకురాలు బీగాల అరుణ

చిత్తూరు

   చంద్రగిరి, (జనస్వరం) : కరోనా కేసులు ప్రమాదకరంగా పెరుగుతుంటే పాఠశాలలు నిర్వహిస్తున్నఈ ప్రభుత్వము పిల్లలు కరోనా బారిన పడకుండా ఫిబ్రవరి రెండో వారం వరకు విద్యాసంస్థలు సెలవు ఇవ్వాలని జనసేన పార్టీ తరుపున కోరడం జరిగింది. జనసేన పార్టీ ఆదేశాల మేరకు చిత్తూరు జిల్లా సబ్ కలెక్టర్ గారికి వినతి పత్రం అందజేసిన జిల్లా సంయుక్త కార్యదర్శి మరియు చంద్రగిరి నియోజకవర్గ నాయకురాలు బీగాల అరుణ. ఈ సందర్భంగా మాట్లాడుతూ సానుకూలంగా స్పందించిన చిత్తూరు జిల్లా సబ్ కలెక్టర్ ఈరోజు జరగబోయే రౌండ్ టేబుల్ సమావేశంలో ఈ విషయం గురించి చర్చిస్తామని హామీ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఈశ్వర్ రాయల్, బాలు రాయల్, చరణ్ రాయల్, జనార్థన్ పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way