వైస్సార్సీపీ నుండి జనసేనపార్టీలోకి చేరికలు

    పాయకరావుపేట, (జనస్వరం) : విశాఖపట్నం జిల్లా పాయకరావుపేట నియోజకవర్గంలో అధికార పార్టీ అయిన YSRCP ఆంధ్ర రాష్ట్రంలో ప్రతీ సామాన్యుడిని చాలా ఇబ్బందులకు గురి చేస్తుంది. ఇది తప్పు అని ప్రశ్నిస్తే రౌడీయిజం చేస్తున్నారు. ఇలాంటి అవమానకర పరిస్థితులు తట్టుకోలేక ఆ పార్టీ నుంచి బయటకు వచ్చి అన్యాయాన్ని ఎదిరించాలన్న దృఢ సంకల్పంతో 25 సంవత్సరాల అపార రాజకీయ అనుభవం కలిగిన కోడా సత్తిబాబు గారు నక్కపల్లి మండలం, దొండవాక గ్రామస్థులు జనసేన పార్టీలోకి రాష్ట్ర కార్యదర్శి శ్రీ. బోడపాటి శివదత్ గారి ఆధ్వర్యంలో చేరడం జరిగింది. ఈ సందర్భంగా శివదత్ మాట్లాడుతూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు, సిద్ధాంతాలు నచ్చి జనసేనపార్టీలోకి చేరడం జరిగింది. క్షేత్ర స్థాయిలో జనసేనపార్టీని బలోపేతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో నక్కపల్లి మండలం జనసేన పార్టీ నాయకులు గోవిందు, వరహాలబాబు, అప్పలరాజు, గణేష్, శివాజీ, మహేష్, మంగరాజు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way