రోడ్డు ప్రమాదంలో గాయపడిన జనసైనికుడికి ఆర్థిక సాయం చేసిన ఆమదాలవలస ఇంఛార్జ్ పేడాడ రామ్మోహనరావు

ఆమదాలవలస, (జనస్వరం) : శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస నియోజకవర్గం పొందూరు మండలం రెడ్డిపేట గ్రామనికి చెందిన జనసైనికుడికి యాక్సిడెంట్ అయ్యింది. ఈ విషయం తెలుసుకున్న ఆమదాలవలస ఇంఛార్జ్ పేడాడ రామ్మోహనరావు గారు ఆసుపత్రికి వెళ్లి జనసైనికుడికి 10000 వేల రూపాయలు ఆర్థిక సాయం చేయడం జరిగింది. అలాగే డాక్టర్ తో మాట్లాడి విషయాలు తెలుసుకొని ఆ కుటుంబానికి  అండగా ఉంటానని భరోసా ఇవ్వడం జరిగింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way