రోడ్డు ప్రమాదంలో గాయపడిన జనసైనికుడికి ఆర్థిక సాయం చేసిన ఆమదాలవలస ఇంఛార్జ్ పేడాడ రామ్మోహనరావు

ఆమదాలవలస, (జనస్వరం) : శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస నియోజకవర్గం పొందూరు మండలం రెడ్డిపేట గ్రామనికి చెందిన జనసైనికుడికి యాక్సిడెంట్ అయ్యింది. ఈ విషయం తెలుసుకున్న ఆమదాలవలస ఇంఛార్జ్ పేడాడ రామ్మోహనరావు గారు ఆసుపత్రికి వెళ్లి జనసైనికుడికి 10000 వేల రూపాయలు ఆర్థిక సాయం చేయడం జరిగింది. అలాగే డాక్టర్ తో మాట్లాడి విషయాలు తెలుసుకొని ఆ కుటుంబానికి  అండగా ఉంటానని భరోసా ఇవ్వడం జరిగింది.

See also  చీకటి జీవో నెం.1 ని రద్దు చేయాలని కోరుతూ వామపక్షాల ఆధ్వర్యంలో జరిగిన నిరసన కార్యక్రమంలో పాల్గొన్న రెడ్డి అప్పల నాయుడు

ఇవి కూడా చదవండి :

ఫేస్ బుక్ ఫాలో అవ్వండి