నిరుపేద కుటుంబానికి ఆర్ధిక సాయం అందించిన గోరంట్ల జనసైనికులు

    గోరంట్ల, (జనస్వరం) : అనంతపురం జిల్లా, పెనుకొండ నియోజకవర్గం గోరంట్ల పట్టణంలోని 4వవార్డుకు చెందిన నౌషాద్‌, అఖిల దంపతులకు చెందిన కుమారుడు ఇటీవల అనారోగ్యంతో మృత్యువాతపడ్డాడు. ఈ సమాచారం తెలుసుకున్న మండల జనసేన శాఖ ఆధ్వర్య౦లో జిల్లా కార్యదర్శి సురేష్‌ తన వంతు ఆ కుటుంబానికి సాయం అందించడానికి ముందుకు వచ్చాడు. అనుకున్నదే తడువుగా జిల్లా కార్యదర్శి సురేష్‌, మండల నాయకులు వెంకటేష్‌, బండారు మల్లికార్జున, పావుతోట వెంకటేష్‌, అనిల్‌కుమార్‌, నరేష్‌, గంగరాజుల  ఆధ్వర్యంలో బాధిత కుటుంబం వద్దకు చేరుకుని కుటుంబసభ్యులకు 5 వేల రూపాయల నగదు అందచేసి తన మానవత్వాన్ని చాటుకున్నారు. భవిష్యత్తులో సైతం తమవంతు బాధ్యతగా అండగా వుంటామని ఆ కుటుంబానికి హామి ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మండల జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way