Logo
Date of Publish : 21 June 2022, 5:36 pm
Editor : Sake Naresh

9 టేకు చెట్లు మాయం… బాధ్యులపై చర్యలు తీసుకోండి : MPTC అనురాధ డిమాండ్

        రాయవరం : రాయవరం మండలం చెల్లూరు గ్రామ శివారులో 9 టేకు చెట్లు మాయం అయ్యాయని  MPTC అనురాధ ఆమె స్వగృహంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ వివరించారు. ప్రభుత్వ అధికారుల పర్యవేక్షణ లోపం వల్ల అక్రమార్కులు రెచ్చిపోతున్నారని ఆరోపించారు. చెల్లూరు గ్రామ శివారు లో సర్వే నెంబర్ 176 లో ఉన్న సుమారు 5 లక్షల రూపాయలు విలువచేసే 9 టేకు చెట్లను గుర్తుతెలియని వ్యక్తులు గ్రామ పంచాయితీ అధికారుల అనుమతి లేకుండా నరికివేశారన్నారు. దీనిపై చర్యలు కోరుతూ పిర్యాదు అధికారులకు చేశామని పేర్కొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com