Search
Close this search box.
Search
Close this search box.

9 టేకు చెట్లు మాయం… బాధ్యులపై చర్యలు తీసుకోండి : MPTC అనురాధ డిమాండ్

MPTC అనురాధ

        రాయవరం : రాయవరం మండలం చెల్లూరు గ్రామ శివారులో 9 టేకు చెట్లు మాయం అయ్యాయని  MPTC అనురాధ ఆమె స్వగృహంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ వివరించారు. ప్రభుత్వ అధికారుల పర్యవేక్షణ లోపం వల్ల అక్రమార్కులు రెచ్చిపోతున్నారని ఆరోపించారు. చెల్లూరు గ్రామ శివారు లో సర్వే నెంబర్ 176 లో ఉన్న సుమారు 5 లక్షల రూపాయలు విలువచేసే 9 టేకు చెట్లను గుర్తుతెలియని వ్యక్తులు గ్రామ పంచాయితీ అధికారుల అనుమతి లేకుండా నరికివేశారన్నారు. దీనిపై చర్యలు కోరుతూ పిర్యాదు అధికారులకు చేశామని పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

WhatsApp Image 2024-07-01 at 8.37
కందుకూరులో ఘనంగా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం
WhatsApp-Image-2024-06-25-at-4.20
రాచరిక , నియంతృత్వ పోకడల వల్లే వైసీపీ పతనమైంది
IMG-20240416-WA0015
తిరుపతి జనసేన టీడీపీ బీజేపీ నాయకులతో ఎన్నికల సన్నాహక సమావేశం
IMG-20240416-WA0007
ఆటో డ్రైవర్లకు అండగా ఉంటా : ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి బొలిశెట్టి
IMG-20240416-WA0004
నడుకూరు గ్రామంలో వైసిపి నుండి జనసేన పార్టీలోకి భారీగా చేరికలు

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way