Search
Close this search box.
Search
Close this search box.

దోమకొండ అశోక్ ఆధ్వర్యంలో 7వ డివిజన్ ఆత్మీయ సమావేశం

దోమకొండ

   విజయవాడ ( జనస్వరం ) : జనసేన పార్టీ తూర్పు నియోజకవర్గం యువ నాయకులు దోమకొండ అశోక్ ఆధ్వర్యంలో 7వ డివిజన్ ఆత్మీయ సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర కార్యదర్శి, తూర్పు నియోజకవర్గం సమన్వయకర్త అమ్మిశెట్టి వాసు పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షురాలు దోమకొండ మేరీ గారు, 8వ డివిజన్ అధ్యక్షులు మట్ట వివేక్, 19వ డివిజన్ అధ్యక్షులు వాటాల హరిప్రసాద్, 7వ డివిజన్ ఉపాధ్యక్షులు పెళ్లూరి ఉమామహేశ్వరరావు, నగర నాయకులు మర్రిరెడ్డి రాఘవ, నగర వీర మహిళ మొగదల సుజాత రావు, సాదిరెడ్డి శ్రీను, బండి ప్రదీప్, తాడేపల్లి సాయి మోహన్, సాయి బ్రహ్మాజీ, భోగాది అనిల్ గారు, దుప్పుల రమేష్, రంగా , మరియు 7వ డివిజన్ నాయకులు కార్యకర్తలు పాల్గొనడం జరిగింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

WhatsApp Image 2024-07-01 at 8.37
కందుకూరులో ఘనంగా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం
WhatsApp-Image-2024-06-25-at-4.20
రాచరిక , నియంతృత్వ పోకడల వల్లే వైసీపీ పతనమైంది
IMG-20240416-WA0015
తిరుపతి జనసేన టీడీపీ బీజేపీ నాయకులతో ఎన్నికల సన్నాహక సమావేశం
IMG-20240416-WA0007
ఆటో డ్రైవర్లకు అండగా ఉంటా : ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి బొలిశెట్టి
IMG-20240416-WA0004
నడుకూరు గ్రామంలో వైసిపి నుండి జనసేన పార్టీలోకి భారీగా చేరికలు

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way