73 ఏళ్ల స్వాతంత్ర భారతదేశంలో కూడా త్రాగడానికి నీరు దొరకక పోవడం చాల సిగ్గుచేటు : ఆలూర్ ఇంచార్జ్ వెంకప్ప

                   కరోనా మహమ్మారి దృష్ట్యా చాల రోజులు తర్వాత నియోజకవర్గ పర్యటన నిర్వహించిన కర్నూల్ జిల్లా ఆలూరు నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు శ్రీ తెర్నెకల్ వెంకప్ప గారు. ఈ రోజు పర్యటనలో భాగంగా ఆలూరు మండలం హుళేబీడు గ్రామ పరిధిలో త్రాగునీటి సమస్య గురించి మహిళాలతో వారు మాట్లాడుతూ, ఆలూరు నియోజకవర్గ ఎమ్మెల్యే, రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి శ్రీ గుమ్మనూరు జయరాం గారికి సవాల్ చేస్తు, ఈ నీటి సమస్య పరిష్కార మార్గానికి 4 వారలు గడువు ఇస్తున్నాము. ఆ లోపు సమస్య పరిష్కారించకపోతే ఆలూరు నియోజకవర్గ ముఖ్య కూడలిలో ధర్నా నిర్వహించి, అక్కడ కూడా పరిష్కారించకపోతే, కర్నూల్ జిల్లా కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళి పరిష్కారం అయ్యే దిశగా చేస్తామని హెచ్చరించారు. అదే విధంగా మహిళల సమస్యలు, కష్టాలు పరిష్కరించని నాయకులు మీరేమో నాయకులని హెచ్చరించారు. ఈ సమస్య పరిష్కారానికి మీరు కూడా మీ గొంతు విప్పి అధికారులకు, నాయకులకు ప్రశ్నించాలని అక్కడున్న మహిళలను, యువకులను కోరారు. ఈ కార్యక్రమంలో జనసైనికులు బడేసబ్, మగ్బుల్, నందు, నాగరాజు, రామలక్ష్మణ్, చిన్నపెద్దాయ్య, రవి, సంజు, చిరంజీవి, నారసప్ప, అంజి, గ్రామస్తులు మరియు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way