Search
Close this search box.
Search
Close this search box.

రాయలసీమ బలిజ మహా సంఘం ఆధ్వర్యంలో శ్రీ కృష్ణ దేవరాయలు 551 జయంతి వేడుకలు

   అనంతపురం, (జనస్వరం) : రాయలసీమ బలిజ మహా సంఘం ఆధ్వర్యంలో శ్రీ కృష్ణ దేవరాయలు 551 జయంతి అనంతపురంపురం పట్టణమునందు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో నగరపుర ప్రముఖులు, బలిజ సంగీయులు పెద్ద ఎత్తున పాల్గొని ఉత్సవం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో అతిథిగా అనంతపురం జిల్లా జనసేన ఉపాధ్యక్షులు లాయర్ కుంటిమద్ది జయరాం రెడ్డి గారు పాల్గొని రాయలసీమ జిల్లాలో ఏదో ఒక కొత్త జిల్లాకు శ్రీ కృష్ణ దేవరాయలు పేరు పెట్టాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరిగింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

WhatsApp Image 2024-07-01 at 8.37
కందుకూరులో ఘనంగా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం
WhatsApp-Image-2024-06-25-at-4.20
రాచరిక , నియంతృత్వ పోకడల వల్లే వైసీపీ పతనమైంది
IMG-20240416-WA0015
తిరుపతి జనసేన టీడీపీ బీజేపీ నాయకులతో ఎన్నికల సన్నాహక సమావేశం
IMG-20240416-WA0007
ఆటో డ్రైవర్లకు అండగా ఉంటా : ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి బొలిశెట్టి
IMG-20240416-WA0004
నడుకూరు గ్రామంలో వైసిపి నుండి జనసేన పార్టీలోకి భారీగా చేరికలు

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way