రాయలసీమ బలిజ మహా సంఘం ఆధ్వర్యంలో శ్రీ కృష్ణ దేవరాయలు 551 జయంతి వేడుకలు

   అనంతపురం, (జనస్వరం) : రాయలసీమ బలిజ మహా సంఘం ఆధ్వర్యంలో శ్రీ కృష్ణ దేవరాయలు 551 జయంతి అనంతపురంపురం పట్టణమునందు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో నగరపుర ప్రముఖులు, బలిజ సంగీయులు పెద్ద ఎత్తున పాల్గొని ఉత్సవం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో అతిథిగా అనంతపురం జిల్లా జనసేన ఉపాధ్యక్షులు లాయర్ కుంటిమద్ది జయరాం రెడ్డి గారు పాల్గొని రాయలసీమ జిల్లాలో ఏదో ఒక కొత్త జిల్లాకు శ్రీ కృష్ణ దేవరాయలు పేరు పెట్టాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరిగింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way