గాయపడ్డ క్రియాశీలక జనసైనికుడికి భీమా పరిహారం 50,000 అందజేత

క్రియాశీలక

            రామచంద్రాపురం ( జనస్వరం ) : రామచంద్రపురం నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్ పొలిశెట్టి చంద్రశేఖర్ మరియు కాజులూరు మండల అధ్యక్షులు బోండా వెంకన్న ఆధ్వర్యంలో అండ్రంగి గ్రామం జనసేన పార్టీ క్రియాశీలక సభ్యుడు దూబా వెంకటేశ్వరరావు గారికి 50,000 రూపాయలు చెక్ అందజేయడం జరిగింది. జనసేన పార్టీ అధ్యక్షులు  పవన్ కళ్యాణ్ గారు క్రియాశీలక కార్యకర్తలకు ఏర్పాటుచేసిన యాక్సిడెంటల్ భీమా పధకం ద్వారా ఇటీవల కరెంట్ షాక్ తగిలి గాయాలు అయ్యిన దూబా వెంకటేశ్వరరావు గారికి రామచంద్రపురం నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్ పోలిశెట్టి చంద్రశేఖర్ గారు దూబా వెంకటేశ్వరరావు గారికి 50,000 రూపాయల చెక్కు అండ్రంగి గ్రామంలో అందజేయడం జరిగింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way