Search
Close this search box.
Search
Close this search box.

సూళ్లూరుపేట మండలం గొల్లలములువు గ్రామంలో 35వ రోజు పవనన్న ప్రజాబాట

సూళ్లూరుపేట

             సూళ్లూరుపేట ( జనస్వరం ) : ఆత్మకూరు నియోజకవర్గంలో పార్టీ ఇన్చార్జ్ నల్లిశెట్టి ప్రసాద్ ఆధ్వర్యంలో ఆదివారం ప్రారంభించిన పవనన్న ప్రజాబాట కార్యక్రమానికి హాజరై అనంతరం సూళ్లూరుపేట మండలం గొల్లలములువు గ్రామంలో 35వ రోజు పవనన్న ప్రజాబాట కార్యక్రమంలో జనసేన పార్టీ ఇన్చార్జ్ ఉయ్యాల ప్రవీణ్ పాల్గొన్నారు. పార్టీ సిద్దాంతాలు, ఆశయాలను ప్రజలకు వివరించి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు అండగా నిలవాలని కోరారు. వైసీపీ ప్రభుత్వ విధానాల వల్ల మోసపోయిన ప్రజలందరూ ఈరోజు పవన్ కళ్యాణ్ గారి వైపు చూస్తున్నారని జనసేనపార్టీ సూళ్లూరుపేట నియోజకవర్గ ఇన్చార్జ్ ఉయ్యాల ప్రవీణ్ పేర్కొన్నారు. ప్రజా సమస్యల పరిష్కారమే జనసేన ప్రధాన ధ్యేయమన్నారు. జనసేనను ఆశ్రయిస్తే సమస్య పరిష్కారమవుతుందని ప్రజల్లో నమ్మకం కుదిరిందన్నారు. రాష్ట్రంలో ఎక్కడ సమస్య నెలకొన్నా జనసేన వైపే జనం చూస్తున్నారని అన్నారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

WhatsApp Image 2024-07-01 at 8.37
కందుకూరులో ఘనంగా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం
WhatsApp-Image-2024-06-25-at-4.20
రాచరిక , నియంతృత్వ పోకడల వల్లే వైసీపీ పతనమైంది
IMG-20240416-WA0015
తిరుపతి జనసేన టీడీపీ బీజేపీ నాయకులతో ఎన్నికల సన్నాహక సమావేశం
IMG-20240416-WA0007
ఆటో డ్రైవర్లకు అండగా ఉంటా : ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి బొలిశెట్టి
IMG-20240416-WA0004
నడుకూరు గ్రామంలో వైసిపి నుండి జనసేన పార్టీలోకి భారీగా చేరికలు

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way