31 వ రోజు ఇంటింటికి జనసేన కార్యక్రమం

   మదనపల్లి ( జనస్వరం ) : మదనపల్లి లో 34 వార్డులో జనసేన తెలుగుదేశం కలిసి 31 వ రోజు ప్రతి ఇంటికి జనసేన కార్యక్రమం  నిర్వహించారు. జనసేన సీనియర్ నాయకులు శ్రీరామ రామాంజనేయులు ఆధ్వర్యంలో జనసేన పార్టీ జనరల్ సెక్రటరీ చిత్తూరు జిల్లా దారం అనిత అధ్యక్షత ఇంటింటా ప్రచారం జరిగింది. ఈ కార్యక్రమంలో పవర్ ఆఫ్ ద టీం అధ్యక్షులు గుమ్మిశెట్టి గోపాలకృష్ణ, పట్టణ కార్యదర్శి కిరణ్ కుమార్ రెడ్డి వినయ్ కుమార్ రెడ్డి, ఆకుల శంకర, ధరణి కుమార్ రాయల్ గని, యాసిన్, పాల్గున మరియు పెద్ద ఎత్తున తెలుగుదేశం కార్యకర్తలు జనసేన వీర మహిళలు జనసైనికులు స్థానికులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way