Logo
Date of Publish : 26 January 2022, 3:47 pm
Editor : Sake Naresh

మడకశిర మండలంలో 30 మంది యువకులు జనసేనపార్టీలోకి చేరిక

    మడకశిర, (జనస్వరం) :  అనంతపురం జిల్లా మడకశిర మండలం మాణురు పంచాయితీ నుండి 30 మంది యువకులు జనసేనలోకి T. శివాజీ మండల అధ్యక్షుడు ఆధ్వర్యంలో చేరడం జరిగింది. వారందరికీ పార్టీ కండువాలు కప్పి జనసేన పార్టీలోకీ యువకులను ఆహ్వానించడం జరిగింది. ఈ సందర్భంగా శివాజీ మాట్లాడుతూ జనసేన అధినేత  పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలు, భావజాలాలు రేపటి తరం భవిష్యత్తు కోసం నాంది పలకాలని, యువకులే రాజకీయంలో గట్టి పునాది అని చెప్పడంతో ఆయన మాటలకు ప్రభావితమై జనసేన పార్టీ లోకి చేరడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు, జనసైనికులు పాల్గొనడం జరిగింది.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com