Logo
Date of Publish : 21 October 2023, 8:58 pm
Editor : Sake Naresh

25,000 రూ. ఆర్దిక సాయం చేసిన జనసేన నాయకులు

        ఆమదాలవలస ( జనస్వరం ) : ఆమదాలవలస మున్సిపాలిటీ పరిధిలో నూరు. సంతోష్ గారి అమ్మకి 16నెలలు ముందు రోడ్ ప్రమాదం వలన కోమాలోకి వెళ్లడం జరిగింది. ఇప్పటికి కోలుకోలేని పరిస్థితి అయితే తన కుమారుడు 16నెలలు నుంచి తన మాతృ మూర్తికి సేవ చేయడం జరుగుతుంది. ఈ విషయం తెలిసిన జనసేన నాయకులు 25,000రూపాయలు ఆర్థికంగా సాయపడ్డారు.  జనసేన నాయకులు కొత్తకోట. నాగేంద్ర (మండల అధ్యక్షులు), కోరుకొండ. మల్లేశ్వరావు (ప్రోగ్రాం కమిటీ మెంబెర్), సిక్కోలు. విక్రమ్ (ఎంపీటీసీ & వారహి వాలంటీర్ కోర్ కమిటీ) సహకరించారు.ఈ కార్యక్రమంలో సరుబుజ్జిలి మండల అధ్యక్షులు పైడి. మురళి మోహన్, స్థానిక నాయకులు వీరగొట్టపు.బాలమురళి, హనుమంతు.అనుష్, చందు,జిమ్ శంకర్, సేపేనా. రమేష్ పాల్గొన్నారు. 


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com