Search
Close this search box.
Search
Close this search box.

కష్టకాల సమయంలో పేద కుటుంబానికి 24వేల రూ. ఆర్థిక సాయo అందించిన జనసేన నాయకులు

    ఆముదాలవలస ( జనస్వరం ) : సింగన్నపాలెం గ్రామంలో జనసేన నాయకులు కొల్ల. జయరాం, తులగాపు. మౌళి ఆధ్వర్యంలో మరియు గ్రామ జనసేన నాయకులు సమక్షంలో చనిపోయిన పాడి. రామినాయుడు కుటుంబానికి జనసేన తరుపున 24000 రూపాయల ఆర్థిక సాయం చేయడం జరిగింది. భవిష్యత్ లో తమ కుటుంబానికి అండగా ఉంటాం అని భరోసా ఇవ్వడం జరిగింది.. ఈ కార్యక్రమంలో, కిల్లాన. నరేష్, సిక్కోలు.విక్రమ్ (ప్రాదేశిక. ఎంపీటీసీ) తులగాపు. తిరుపతి, రుద్ర, జోగినాయుడు, భాస్కర్, ప్రదీప్, రాజేంద్ర మరియు జనసైనికులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way